ఆలయాల సిబ్బంది వేతనాలకు రూ.30 కోట్లు
ABN , First Publish Date - 2021-01-21T06:46:07+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 646 ఆలయాల్లో పని చేసే సిబ్బంది(అర్చకులు, ఉద్యోగులు)వేతనాల నిమిత్తం ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 646 ఆలయాల్లో పని చేసే సిబ్బంది(అర్చకులు, ఉద్యోగులు)వేతనాల నిమిత్తం ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.