చెంగాళమ్మ ఆలయంలో అన్నదానానికి రూ. 50వేల విరాళం
ABN , First Publish Date - 2021-03-01T04:21:42+05:30 IST
సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సూళ్లూరుపేటకు చెందిన నాదేళ్ల శాంతకుమారి ఆదివారం రూ. 50వేలను అందజేశారు.
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 28 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సూళ్లూరుపేటకు చెందిన నాదేళ్ల శాంతకుమారి ఆదివారం రూ. 50వేలను అందజేశారు. ఆలయం వద్ద చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డిలుకు చెక్కు రూపంలో విరాళాన్ని అందజేశారు.