బహుజనులను ఏకం చేయడం కోసమే వచ్చా: ప్రవీణ్ కుమార్

ABN , First Publish Date - 2021-07-31T02:08:25+05:30 IST

రాష్ట్రంలోని బహుజనులను ఏకం చేయడం కోసమే తాను వచ్చానని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి

బహుజనులను ఏకం చేయడం కోసమే వచ్చా: ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలోని బహుజనులను ఏకం చేయడం కోసమే తాను వచ్చానని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. పాలకులు చేసే భారీ ఖర్చుతో ఎన్నో మంచి పనులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే బహుజనుల పాలన సాధ్యమన్నారు. 

Updated Date - 2021-07-31T02:08:25+05:30 IST