పశ్చిమ గోదావరి: జిల్లాలో ఖాళీగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-05-23T14:43:00+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. ఆక్యూపెన్సీ రేటు 17.5 శాతం ఉందని అధికారులు చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి: జిల్లాలో ఖాళీగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. ఆక్యూపెన్సీ రేటు 17.5 శాతం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో 75శాతం వరకు ఆక్యుపెన్సీ రేటు ఉండేదని వెల్లడించారు. మొదటి రోజు 109, రెండో రోజు 131బస్సులను జిల్లాలో అధికారులు నడిపారు. క్రమంగా ఓఆర్ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-05-23T14:43:00+05:30 IST