‘ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి’
ABN , First Publish Date - 2021-06-11T10:07:38+05:30 IST
‘ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి’
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనసవరణ వెంటనే అమలు చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 2 సవరణలు జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని నిర్లక్ష్యం చేస్తోందని వాపోయారు.