జగన్ పాలన 100% ఫెయిల్: సాకే
ABN , First Publish Date - 2020-06-01T08:39:22+05:30 IST
రాష్ట్రంలో జగన్ ఏకపక్ష పాలనతో 100ు ఫెయిల్ అయ్యారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు.
కడప(కలెక్టరేట్), మే 31: రాష్ట్రంలో జగన్ ఏకపక్ష పాలనతో 100ు ఫెయిల్ అయ్యారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. కడపలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డితో కలసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా, ప్రజల జీవన ప్రమాణం పెరిగేలా ఉండాలని సూచించారు.