ఏపీలో అటవికపాలన సాగుతోంది: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-08-04T20:56:58+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అటవిక పాలన సాగుతోందని ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ శైలజానాధ్ పేర్కొన్నారు.

ఏపీలో అటవికపాలన సాగుతోంది: శైలజానాథ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అటవిక పాలన సాగుతోందని ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ శైలజానాధ్ పేర్కొన్నారు. అప్పు తీర్చలేదని వైసీపీ నాయకుడు ఒక గిరిజన మహిళను హత్య చేశాడన్నారు. మాత్రూబాయి మరణం అధికార పార్టీ హత్యేనని శైలజానాథ్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-04T20:56:58+05:30 IST