కురిచేడు ఘటన దురదృష్టకరం: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-07-31T20:20:45+05:30 IST

అమరావతి: కురుచేడు ఘటన దురదృష్టకరమని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ పేర్కొన్నారు.

కురిచేడు ఘటన దురదృష్టకరం: శైలజానాథ్

అమరావతి: కురుచేడు ఘటన దురదృష్టకరమని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మద్యపాన విధానం విఫలమైందనటానికి ఇదే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా నిజాయితీగా మద్యపాన నిషేధం అమలు చేయాలన్నారు. లాక్ డౌన్ సమయంలో 2 నెలలు మద్యం లేకపోయినా ఏమీ జరగలేదన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం మళ్లీ షాపులు తెరిచి ప్రజలకు అలవాటు చేసిందన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని... మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.


Updated Date - 2020-07-31T20:20:45+05:30 IST