Sangareddyలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్

ABN , First Publish Date - 2021-08-20T16:10:21+05:30 IST

జిల్లాలోని అందోల్ మండల కేంద్రం లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్ చేశారు.

Sangareddyలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్

సంగారెడ్డి:  జిల్లాలోని అందోల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి  దొంగలు హల్‌చల్ చేశారు. తాళాలు వేసిన ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, రెండు లక్షల రూపాయల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-08-20T16:10:21+05:30 IST