సంగారెడ్డి: ఆరు కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం

ABN , First Publish Date - 2021-01-16T13:19:01+05:30 IST

జిల్లాలోని ఆరు కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలి విడత 783 మందికి టీకా ఇవ్వనున్నారు.

సంగారెడ్డి: ఆరు కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం

సంగారెడ్డి:  జిల్లాలోని ఆరు కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలి విడత 783 మందికి టీకా ఇవ్వనున్నారు. సంగారెడ్డిలో ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్, జహీరాబాద్, పటాన్ చెరు, జోగిపేట ఏరియా ఆసుపత్రులలో, కోహీర్ మండలం దిగ్వాల్, ఝరాసంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగనుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

Updated Date - 2021-01-16T13:19:01+05:30 IST