సంగారెడ్డిలోని మాతా ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2020-10-17T15:47:19+05:30 IST
జిల్లాలోని మాతా ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
సంగారెడ్డి: జిల్లాలోని మాతా ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఝరాసంఘంలోని కేతకీ సంఘమేశ్వరాలయంలో మంగళగౌరీ రూపంలో పార్వతీ మాత భక్తుకలకు దర్శనమిస్తున్నారు. నారాయణఖేడ్లోని దుర్గా మాత ఆలయంలో స్వర్ణ కవచాలంకరణలో దుర్గామాత భక్తుకలకు దర్శనమిస్తున్నారు.