అనంతసాగరంలో పారిశుధ్య చర్యలు

ABN , First Publish Date - 2021-05-14T04:15:44+05:30 IST

మండలంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నియంత్రణ చర్యలపై అధికారులు దృష్టి సారించారు. మొత్తం 25

అనంతసాగరంలో పారిశుధ్య చర్యలు

అనంతసాగరం, మే 13: మండలంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నియంత్రణ చర్యలపై అధికారులు దృష్టి సారించారు. మొత్తం 25 పంచాయతీలలో గురువారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టి బ్లీచింగ్‌, సోడియం హైపో క్లోరైట్‌ పిచికారి చేయించినట్లు ఎంపీడీవో మధుసూదన్‌రావు తెలిపారు. 

Updated Date - 2021-05-14T04:15:44+05:30 IST