శానిటైజర్లు, మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-07T03:42:01+05:30 IST

మహిమలూరులో గురువారం డీఆర్‌డీవో చైర్మన్‌ గుండ్రా సతీష్‌రెడ్డి పంపిన మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో సీ శ్రీనివాసులు, తహసీల్దారు సుభద్ర

శానిటైజర్లు, మాస్కుల పంపిణీ
మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్న అధికారులు

ఆత్మకూరు, మే 6 : మహిమలూరులో గురువారం డీఆర్‌డీవో చైర్మన్‌ గుండ్రా సతీష్‌రెడ్డి పంపిన మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో సీ శ్రీనివాసులు, తహసీల్దారు సుభద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. త సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడికి  విధించిన పాక్షిక కర్ఫ్యూలో ప్రతిఒక్కరు తమ వంతుగా బాధ్యతగా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఆత్మకూరు మండల పరిధిలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకు న్నట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు, పోలీసులు, వెద్యులు, పారిశుధ్య కార్మికులు, వలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారు. ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ అందుబాటులో ఉందని తెలిపారు.

Updated Date - 2021-05-07T03:42:01+05:30 IST