ఎస్బీఐ జయకేతనం
ABN , First Publish Date - 2021-08-03T05:57:29+05:30 IST
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 16 స్థానాలు ఎగబాకి 205కి చేరింది. ఎస్బీఐ ఆదాయం 5,200
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 16 స్థానాలు ఎగబాకి 205కి చేరింది. ఎస్బీఐ ఆదాయం 5,200 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఎస్బీఐ తన ర్యాంకును మెరుగుపరుచుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. గత ఏడాది 15 స్థానాలు పైకి వెళ్లింది. ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్న ఇతర కంపెనీల్లో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉంది. ఈ సంస్థ 114 స్థానాలు ఎగబాకి 348వ స్థానానికి చేరింది. ఈ కంపెనీ ఆదాయం 3,500 కోట్ల డాలర్లుగా నమోదైంది.