మైండ్ట్రీ ఉద్యోగులపై సెబీ ఫైన్
ABN , First Publish Date - 2021-10-22T09:11:51+05:30 IST
ఐటీ కంపెనీ మైండ్ట్రీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి ఇద్దరు కంపెనీ ఉద్యోగులపై సెబీ జరిమానా విధించింది.
ముంబై: ఐటీ కంపెనీ మైండ్ట్రీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి ఇద్దరు కంపెనీ ఉద్యోగులపై సెబీ జరిమానా విధించింది. ఉదయ్ కిరణ్ లింగమనేని, విరాట్ కుమార్ ఎర్రమల్లపై రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది.