ఆరో రోజూ..సచివాలయ పరీక్షలు
ABN , First Publish Date - 2020-09-26T09:14:15+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్షలు జిల్లాలో శుక్రవారం ఆరో రోజుకు చేరాయి. ఉదయం జరిగిన
డెయిరీఫారమ్సెంటర్ (కాకినాడ), సెప్టెంబరు 25: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్షలు జిల్లాలో శుక్రవారం ఆరో రోజుకు చేరాయి. ఉదయం జరిగిన కేటగిరీ-3లోని విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాల పరీక్షకు 120 మందికిగాను 112మంది (93.33 శాతం), మధ్యాహ్నం కేటగిరీ-3లోని విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాల పరీక్షకు 139మందికిగాను 94మంది (67.62 శాతం) హాజరయ్యారని జడ్పీ ఇన్చార్జ్ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.