ఎంపీపై రాజద్రోహం... సిగ్గుచేటు: ఏపీసీఎల్సీ
ABN , First Publish Date - 2021-05-17T09:30:45+05:30 IST
ఎంపీపైనే కుట్ర, రాజద్రోహం కేసులు పెట్టటం సిగ్గు చేటని ఏపీసీఎల్సీ అధ్యక్ష, కార్యదర్శులు బీ చిట్టిబాబు, సీ చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానాలకు స్వస్తి పలకాల న్నారు.
ఎంపీపైనే కుట్ర, రాజద్రోహం కేసులు పెట్టటం సిగ్గు చేటని ఏపీసీఎల్సీ అధ్యక్ష, కార్యదర్శులు బీ చిట్టిబాబు, సీ చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానాలకు స్వస్తి పలకాల న్నారు. ఆదివాసులపైన, వారి కోసం మాట్లాడేవారిపైన కేసులు పెట్టినప్పుడు నోరు మెదపని వారు సైతం నేడు మాట్లాడటం మంచిదేనని పేర్కొన్నారు.