గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీతక్క
ABN , First Publish Date - 2021-05-17T22:04:34+05:30 IST
గాంధీ ఆస్పత్రిని ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా పేషెంట్ల బంధువులకు ఆమె భోజనాలు పంపిణీ చేశారు.
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిని ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా పేషెంట్ల బంధువులకు ఆమె భోజనాలు పంపిణీ చేశారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ నీరు, ఆహారం దొరక్క పేషెంట్ల బంధువుల అవస్థలు పడుతున్నారని వాపోయారు. వారికి భోజనాలు పెడుతున్న ఎంపీ రేవంత్రెడ్డిని అడ్డుకుని ప్రభుత్వం రక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము పెట్టం.. ఇతరులను పెట్టనివ్వం అనడం దుర్మార్గమని సీతక్క ధ్వజమెత్తారు.