భద్రాచలం బ్రిడ్జ్ చెక్‌పోస్ట్ వద్ద 70 కేజీల నిషేధిత గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-09-17T22:40:36+05:30 IST

కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 2 ఆటోలలో, ఒక మోపెడ్....

భద్రాచలం బ్రిడ్జ్ చెక్‌పోస్ట్ వద్ద 70 కేజీల నిషేధిత గంజాయి పట్టివేత

భద్రాద్రి: కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 2 ఆటోలలో, ఒక మోపెడ్ మీద 14 లక్షల విలువ గల సుమారు 70 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒక మహిళతో సహా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Updated Date - 2021-09-17T22:40:36+05:30 IST