మిర్యాలగూడలో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-08-31T00:11:43+05:30 IST
మిర్యాలగూడలో నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గూడూరు దగ్గర
నల్గొండ: మిర్యాలగూడలో నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గూడూరు దగ్గర బైక్పై తరలిస్తున్న 2 లక్షలు విలువ చేసే 14 కేజీల గంజాయిని పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్కు ముఠా తరలిస్తున్నది. గంజాయిని తరలిస్తున్న ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.