శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-11-30T23:55:47+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న 472.8 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గౌహతి నుంచి వచ్చిన ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.23.33 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.