375 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-09-15T21:16:46+05:30 IST

మడకశిర ఆర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుకున్నారు...

375 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అనంతపురం: మడకశిర ఆర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుకున్నారు. కర్నూలు జిల్లా అవుకు నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 375 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. ఈ సందర్భంగా రెండు వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Updated Date - 2020-09-15T21:16:46+05:30 IST