మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-03-02T05:15:50+05:30 IST

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

బొంరా్‌సపేట్‌:అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకొని కేసులు నమోదు చేశారు. బొంరా్‌సపేట్‌ శివారులో పీర్లగుట్ట సమీపంలో మద్దిమడుగుతండా నుంచి బొంరా్‌సపేట్‌ వైపు వస్తున్న  ఇసుక ట్రాక్టర్లను  పోలీసులు పట్టుకున్నారు. తండాకు చెందిన  లక్ష్మీబాయి, కే.సుమతిబాయి, కేతవత్‌రమేశ్‌లకు చెందిన టాక్టర్లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:15:50+05:30 IST