జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారుల ఎంపిక
ABN , First Publish Date - 2022-01-20T05:21:51+05:30 IST
జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు. జడ్పీహైస్కూల్లో బుధవారం తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీలు జరిగాయి. బాలురు, బాలికల ఖోఖో జట్ల ఎంపిక జరిగింది.
ములకలచెరువు, జనవరి 19: జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు. జడ్పీహైస్కూల్లో బుధవారం తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. బాలురు, బాలికల ఖోఖో జట్ల ఎంపిక జరిగింది. ఎంపీపీ సాయిలీల, ఎంపీడీవో రమేష్బాబు, సర్పంచు రహమత్బీ, హెచ్ఎం క్రిష్ణారెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
బాలుర జట్టు: హరీష్, వెంకటేష్, రెడ్డిశేఖర్, విష్ణువర్ధన్, మురళి, రమేష్, అరవింద్, సంతోష్కుమార్, సులేమాన్షరీఫ్, ఈశ్వర్, రాజు, మనోజ్కుమార్, చరణ్తేజ్రెడ్డి, నవీన్
బాలికల జట్టు: జయలక్ష్మి, అనురాఽధ, కావ్య, మాధురి, రాధిక, సంధ్య, దీపిక, రెడ్డిశ్రీ, రేఖ, ఇందు, సాలమ్మ, మానస, పల్లవి