నర్సింగ్ విద్యార్థికి లైంగిక వేధింపులు?
ABN , First Publish Date - 2021-08-01T03:19:35+05:30 IST
షీలానగర్ మదర్ థెరిస్సా నర్శింగ్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న గిరిజన విద్యార్థినిని
విశాఖ: షీలానగర్ మదర్ థెరిస్సా నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న గిరిజన విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటరావు లైంగిక వేధింపులకు గురి చేశాడని గాజువాక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు అందింది. బాధితురాలికి అండగా ఆదివాసీ గిరిజన సంఘాలు, ఐద్వా, మహిళా సంఘాలు నిలిచాయి. ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.