ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నరుకుతా.. తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్యే షకీల్ వార్నింగ్
ABN , First Publish Date - 2021-12-28T18:08:58+05:30 IST
హైదరాబాద్: బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నరుకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని, మూడు ముక్కలుగా నరికి పడేస్తామని హెచ్చరించారు.