11వ రోజు Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-30T14:04:07+05:30 IST

షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో 14 కిలోమీటర్ల మేర కొనసాగింది

11వ రోజు Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర

రంగారెడ్డి: షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో 14 కిలోమీటర్ల మేర కొనసాగింది. నేడు ఉదయం 9.30 గంటలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం నుంచి ప్రారంభంకానుంది. జపాల్, ఎల్లమ్మతండా, రంగాపూర్ జలాల్ మియాపల్లి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు చీడేడు గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు. 

Updated Date - 2021-10-30T14:04:07+05:30 IST