పవార్ ఎన్డీయేలోకి వస్తే పెద్ద పదవి : రాందాస్ అథవాలే

ABN , First Publish Date - 2020-09-28T22:51:30+05:30 IST

శివసేన తిరిగి బీజేపీ గూటికి చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇందుకు శివసేన

పవార్ ఎన్డీయేలోకి వస్తే పెద్ద పదవి : రాందాస్ అథవాలే

న్యూఢిల్లీ : శివసేన తిరిగి బీజేపీ గూటికి చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇందుకు శివసేన ముందుకు రాకపోతే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్డీయే కూటమిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇదంతా మహారాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఈ ప్రతిపాదన పెట్టినట్లు ఆయన తెలిపారు. శివసేనతో ఉంటే ఎన్సీపీకి పెద్ద లాభం లేదని, ఎన్డీయేలోకి వస్తే భవిష్యత్తులో శరద్ పవార్‌కు పెద్ద పదవి దొరికే అవకాశం ఉందని రాంనాథ్ అథవాలే పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-28T22:51:30+05:30 IST