Telangana సిద్దిపేటలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-30T13:32:10+05:30 IST

జిల్లాలోని నుంగునూర్ మండలం బద్దీపడగ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Telangana సిద్దిపేటలో వ్యక్తి దారుణ హత్య

సిద్దిపేట: జిల్లాలోని నుంగునూర్ మండలం బద్దీపడగ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. మృతుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తిగా  పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-30T13:32:10+05:30 IST