‘అదానీ ఎయిర్పోర్ట్’ అని రాసి ఉన్న సైన్ బోర్డు ధ్వంసం
ABN , First Publish Date - 2021-08-03T06:55:14+05:30 IST
ముంబై విమానాశ్రయంలో ‘అదానీ ఎయిర్పోర్ట్’ అని రాసి ఉన్న సైన్
ముంబై విమానాశ్రయంలో ‘అదానీ ఎయిర్పోర్ట్’ అని రాసి ఉన్న సైన్ బోర్డును ధ్వంసం చేసిన శివసేన కార్యకర్తలు. ఈ ఘటనకు సంబం ధించి కొందరిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.