సిగ్నిటీ లాభం రూ.22 కోట్లు

ABN , First Publish Date - 2021-10-22T08:59:43+05:30 IST

సిగ్నిటీ టెక్నాల జీస్‌..సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.22.17 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిం ది.

సిగ్నిటీ లాభం రూ.22 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సిగ్నిటీ టెక్నాల జీస్‌..సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.22.17 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.25.22 కోట్లతో పోలిస్తే లాభం తగ్గిందని సిగ్నిటీ ఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. త్రైమాసిక కాలంలో ఆదాయం 39 శాతం వృద్ధితో రూ.221.2 కోట్ల నుంచి రూ.308 కోట్లకు చేరినట్లు తెలిపారు.  

Updated Date - 2021-10-22T08:59:43+05:30 IST