సింగరేణి కార్మికుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-06-05T20:45:02+05:30 IST

జయశంకర్‌ భూపాలపల్లి: సింగరేణి కార్మికుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్‌ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు లింగయ్యను దారుణంగా హత్య చేశారు.

సింగరేణి కార్మికుడి దారుణ హత్య

జయశంకర్‌ భూపాలపల్లి: సింగరేణి కార్మికుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్‌ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు లింగయ్యను దారుణంగా హత్య చేశారు. కుటుంబ తగాదాల కారణంగా భార్య సరోజిని, కుమారుడు కిరణ్ కలిసి లింగయ్యను రోకలిబండతో కొట్టి దారుణంగా హతమార్చారు.


Updated Date - 2020-06-05T20:45:02+05:30 IST