ఆరుగురికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2021-10-29T18:03:31+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,059మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,101 మందికి పరీక్షలు నిర్వ

ఆరుగురికి Covid పాజిటివ్

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,059మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,101 మందికి పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో బుధవారం ఎవరూ చేరలేదు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 19మంది చికిత్స పొందుతున్నారు. 301 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-10-29T18:03:31+05:30 IST