మినీ వ్యాన్ను ఢీకొన్న కారు.. ఆరుగురు విద్యార్థుల మృతి
ABN , First Publish Date - 2020-03-19T16:44:48+05:30 IST
చెన్నై: తమిళనాడులోని తిరుపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
చెన్నై: తమిళనాడులోని తిరుపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ వ్యాన్ను కారు ఢీకొనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మెడికో విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. సేలం నుంచి ఊటీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.