కొవిడ్ నిబంధనల మేరకు స్వామి దర్శనం
ABN , First Publish Date - 2020-09-28T11:36:50+05:30 IST
శ్రీముఖలింగేశ్వరస్వామిని ఆదివారం భక్తు లు కొడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకున్నారు. ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి పర్వదినం ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గింది.
శ్రీముఖలింగం (జలుమూరు) సెప్టెంబరు 27: శ్రీముఖలింగేశ్వరస్వామిని ఆదివారం భక్తు లు కొడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకున్నారు. ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి పర్వదినం ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గింది.
ఘనంగా గ్రామోత్సవం
ముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సాయంత్రం తిరువీధి నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రధాన ఆలయ మాడవీఽధుల్లోనే పార్వతీ పరమేశ్వరులకు గ్రామోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, సింహాచలం, శివ, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.