వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-11T20:17:03+05:30 IST

నెల్లూరు: దేశానికి ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు ఉండటం అందరికీ గర్వకారణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన సోమిరెడ్డి

నెల్లూరు: దేశానికి ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు ఉండటం అందరికీ గర్వకారణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తిచేసుకున్న ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరో మెట్టు ఎక్కాలనేది తనతో పాటు తెలుగు వారందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T20:17:03+05:30 IST