సోము వీర్రాజును కలిసిన అమరావతి రైతులు

ABN , First Publish Date - 2020-12-01T06:29:59+05:30 IST

సోము వీర్రాజును కలిసిన అమరావతి రైతులు

సోము వీర్రాజును కలిసిన అమరావతి రైతులు

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును సోమవారం విజయవాడలో అమరావతి రైతులు కలిశారు. 20 మంది రైతులు ఆయన్ను కలిసి వారి ఆవేదనను తెలియజేశారు. భూములు ఇచ్చి బజారున పడ్డామంటూ కన్నీరు పెట్టుకున్నారు.  అండగా ఉంటానని వీర్రాజు వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-12-01T06:29:59+05:30 IST