ఆస్తి తగాదాల కారణంగా తండ్రిపై కొడుకు దాడి

ABN , First Publish Date - 2021-03-03T14:33:36+05:30 IST

గుంటూరు: సత్తెనపల్లి మండలం బృగుబండలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆస్తి తగాదాలతో బావ, తండ్రిపై

ఆస్తి తగాదాల కారణంగా తండ్రిపై కొడుకు దాడి

గుంటూరు: సత్తెనపల్లి మండలం బృగుబండలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆస్తి తగాదాలతో బావ, తండ్రిపై కొడుకు ఆంజనేయులు దాడికి పాల్పడ్డాడు. అనంతరం నిన్న మధ్యాహ్నం ఇద్దరినీ ఆంజనేయులు కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. కూతురు నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఆచూకీ లభించలేదు. 


Updated Date - 2021-03-03T14:33:36+05:30 IST