మాజీ సర్పంచ్ అంకుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-20T21:15:40+05:30 IST

మాజీ సర్పంచ్ అంకుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మాజీ సర్పంచ్ అంకుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

గుంటూరు: మాజీ సర్పంచ్ అంకుల్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకేసులో ఆరుగురు నిందితులు పోలీసులు అదుపులో వున్నారు. హత్యలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదన్న ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. ఆహారంలో మత్తు మందు కలిపి అనంతరం హత్య చేశారని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నిందితులకు మృతుడితో ఉన్న విభేదాల వల్లే హత్య జరిగిందన్నారు. జనవరి 3న  మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకుల్ హత్యకు గురయ్యారు. 

Updated Date - 2021-01-20T21:15:40+05:30 IST