సమాఖ్య స్ఫూర్తిని మర్చిపోతే దేశానికే నష్టం: స్పీకర్ పోచారం
ABN , First Publish Date - 2022-01-27T01:10:24+05:30 IST
కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మర్చిపోతే దేశానికే
హైదరాబాద్: కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మర్చిపోతే దేశానికే నష్టమని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కొన్ని విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పోచారం అన్నారు.