సీజేఐని కలిసిన స్పీకర్ పోచారం
ABN , First Publish Date - 2021-06-14T04:59:30+05:30 IST
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయినందుకు ఆయన హార్థిక శుభాకాంక్ష
నిజామాబాద్అర్బన్, జూన్ 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయినందుకు ఆయన హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. లెజిస్లేటివ్ సెక్రెటరి డాక్టర్ నరసింహా చార్యులు, తదితరులు సభాపతి వెంట ఉన్నారు.