‘హరితహారం’ కోసం ప్రత్యేక నీటి ట్యాంకర్లు

ABN , First Publish Date - 2021-01-17T09:57:40+05:30 IST

‘హరితహారం’ కోసం ప్రత్యేక నీటి ట్యాంకర్లు

‘హరితహారం’ కోసం ప్రత్యేక నీటి ట్యాంకర్లు

హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో హరిత హారం మొక్కలకు నీరు పోసేందుకు అదనపు నీటి ట్యాంకర్లను సమకూర్చుకోవాలని కమిషనర్లను, సంబంధిత అధికారులను మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పట్టణాల్లో కనీసం 5 కోట్ల మొక్కలు నాటేందుకు మునిసిపల్‌ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు 5 వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్లను అదనంగా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-01-17T09:57:40+05:30 IST