సాయివర్ధన్‌రెడ్డిని అభినందించిన ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-08-01T06:12:46+05:30 IST

7నుంచి 10వరకు భూటాన్‌లో నిర్వహించనున్న సౌత్‌ ఇండియన్‌ యూత్‌ రూరల్‌ గూమ్స్‌ 2021-22లో భాగంగా ఇండియా కబడ్డీ అండర్‌-17 జట్టుకు భౌరంపేట్‌ గ్రామానికి చెందిన సాయివర్ధన్‌రెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

సాయివర్ధన్‌రెడ్డిని అభినందించిన ఎమ్మెల్సీ

దుండిగల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): 7నుంచి 10వరకు భూటాన్‌లో నిర్వహించనున్న సౌత్‌ ఇండియన్‌ యూత్‌ రూరల్‌ గూమ్స్‌ 2021-22లో భాగంగా ఇండియా కబడ్డీ అండర్‌-17 జట్టుకు భౌరంపేట్‌ గ్రామానికి  చెందిన సాయివర్ధన్‌రెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తన కార్యాలయంలో శనివారం సాయివర్ధన్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మేడ్చెల్‌ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగరాజుయాదవ్‌, భౌరంపేట్‌ కౌన్సిలర్‌ నర్సారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్‌ సాయియాదవ్‌, పోలీస్‌ గోవింద్‌రెడ్డి, మురళీయాదవ్‌, జీవన్‌, కృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-01T06:12:46+05:30 IST