మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో క్రీడా పోటీలు
ABN , First Publish Date - 2021-03-05T05:42:44+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డిస్ర్టిక్ అండ్ సెషన్స్ జడ్జి సాయిరమాదేవి తెలిపారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణ ంలోని లైబ్రరీ హాల్లో మహిళా న్యాయమూర్తులు, ఉద్యోగినులకు క్రీడాపోటీల ను ఆమె ప్రారంభించారు.
నిజామాబాద్ లీగల్, మార్చి 4: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డిస్ర్టిక్ అండ్ సెషన్స్ జడ్జి సాయిరమాదేవి తెలిపారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణ ంలోని లైబ్రరీ హాల్లో మహిళా న్యాయమూర్తులు, ఉద్యోగినులకు క్రీడాపోటీల ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ, మార్చి 8న మ హిళా దినోత్సవంను పురస్కిరించుకొని రోజువారీగా క్రీడాపోటీలు జరుగుతాయ న్నారు. ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఇలాంటి ఆటల పోటీలు ఎంతగా నో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీ లు రత్న పద్మావతి, షౌకత్జాహన్ సిద్ది ఖి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి, క లార్చన, భవ్య, జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం నేతలు సుజాత, వెంకటలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుశోత్తంగౌడ్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.