కేసీఆర్కు శ్రీధర్బాబు లేఖ
ABN , First Publish Date - 2021-01-20T21:32:04+05:30 IST
సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంచాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంచాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఫిట్మెంట్ను 60 శాతం వెంటనే ప్రకటించాలన్నారు. కంట్రిబ్యూషనరి పెన్షన్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలనిల లేఖలో శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.