Srikakulam: అక్కుపల్లిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-11T17:25:16+05:30 IST

జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srikakulam: అక్కుపల్లిలో ఉద్రిక్తత

శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీతిలీ తుఫాన్ పరిహారం అందించటంలో జాప్యంపై టీడీపీ నిరసనకు దిగింది. టీడీపీ నిరసనను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమంలో గౌతు శిరీష, ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-11T17:25:16+05:30 IST