శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నిరసనలు
ABN , First Publish Date - 2021-09-17T19:38:08+05:30 IST
జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలకు దిగింది. రైతు సమస్యలపై తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు.
శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలకు దిగింది. రైతు సమస్యలపై తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. జి.సిగడాంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, రాజాంలో మాజీమంత్రి కోండ్రు మురళి, పాటపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, సోంపేటలో ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. నరసన్నపేటలో తహశీల్దార్కు మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి వినతిపత్రం సమర్పించారు. పాలకొండలో టీడీపీ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నిరసన జరుగుతున్నాయి.