ద్వారక తిరుమల దత్తత దేవాలయంలో శ్రీరామనవమి వేడుక

ABN , First Publish Date - 2021-04-21T13:26:19+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దత్తత దేవాలయం తూర్పు యడవల్లి రామాలయంలో శ్రీ రామనవమి

ద్వారక తిరుమల దత్తత దేవాలయంలో శ్రీరామనవమి వేడుక

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దత్తత దేవాలయం తూర్పు యడవల్లి రామాలయంలో శ్రీ రామనవమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో నిరాడంబరంగా కళ్యాణ వేడుక జరగనుంది. కళ్యాణం తిలకించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి నిరాకరించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కల్యాణ వేడుక నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో జి.వి. సుబ్బారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-21T13:26:19+05:30 IST