శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం

ABN , First Publish Date - 2021-04-21T13:15:36+05:30 IST

తిరుమల: శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం జరగనుంది.

శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం

తిరుమల: శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం జరగనుంది. ఇవాళ స్నపన తిరుమంజనం, బంగారువాకిలిలో శ్రీరామనవమి ఆస్థానం వేడుకను నిర్వహించనున్నారు. కాగా.. మంగళవారం తిరుమల శ్రీవారిని 23,636 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 29 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 11,212 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.  

Updated Date - 2021-04-21T13:15:36+05:30 IST