శ్రీశైలం అవినీతి కేసు..9 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వెత్తివేత

ABN , First Publish Date - 2020-12-06T00:38:57+05:30 IST

శ్రీశైలం అవినీతి కేసు..9 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వెత్తివేత

శ్రీశైలం అవినీతి కేసు..9 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వెత్తివేత

కర్నూలు: శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన 9 మంది రెగ్యులర్ సిబ్బందిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. తిరిగి విధులోకి తీసుకోవాలని శ్రీశైలం ఈవోకి దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇటీవల శ్రీశైలం దేవస్థానంలో కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.  


Updated Date - 2020-12-06T00:38:57+05:30 IST